ఏపీలోని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు పాదయాత్రకోదాడకు చేరుకున్న వండాన శేఖర్కోదాడ టౌన్, డిసెంబర్ 14 : తన అభిమాన మంత్రి కేటీఆర్ను కలవాలని ఆంధ్రా కు చెందిన ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. శ్రీకాకుళం నుంచి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలో్ కొవిడ్ తో ఒకరు మృతి చెందగా మరో 141 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్య ఆర
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతిలో ప్రస్తుతమున్న హైకోర్టు భవనం పూర్తిస్తాయి కోర్టు విధు�
ముగిసిన లాన్స్నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు పెద్ద సంఖ్యలో హాజరైన యువత, విద్యార్థులు హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తమిళనాడులో ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవా
అమరావతి : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మూడు వందల రోజులుగా కార్మికులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఆదివారం ఒకరోజు దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్�
అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన
అమరావతి : హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు రేపు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోగా వారిలో కొంతమంది మృత దేహాలను ఆ రోజే గుర్తించగా ఆరుగురి మృత దేహాలన�
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. 5.3 కిలోల బరువుతో కఠి, వరద బంగారు హస్తాలను తయారుచేయించిన భక్తుడు.. శుక్రవారం ఉదయం రంగన�
గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వ�
అమరావతి : ఏపీ ఉద్యోగుల పీఆర్సీతో పాటు దీర్ఘకాలిక ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు, ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన�
అమరావతి : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వ�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తి శ్రద్దలతో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్రవారం ఉదయం విఐపి వి�