అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్, శ్రీకృష్ణదేవారాయలు, బాలయోగి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోల�
AP New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
ఆంద్రప్రదేశ్లో కొత్తగా 13819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా నుంచి 5716 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కే�
AP Employees Strike | ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసే వరకు.. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేదని లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం
AP New Districts | ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సన్నాహాలు చేస్త
AP Covid Update | రోజులు గడుస్తున్నా కొద్ది ఏపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 14,502 కొత్త కేసులు రికార్డవగా.. వైరస్ ప్రభావంతో ఏడుగురు మృతి చెందారు. 24గంటల్లో 4,800 మంది బాధితులు
GRMB Meeting | గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
ap reports 12926 new covid cases | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్తో
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసిం�
అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై నిగ్గుతేల్చేందుకు గుడివాడకు వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి కొడాలి నానికి సంబంధిం
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కొడాలి నాని తన సొంత కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాల�