Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్ట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా న
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చోటు చేసుకుంది. సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడలను గురువారం ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదాన�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాదికారులు వెల్లడించారు. కొ
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాక
అమరావతి : ఏపీ ప్రభుత్వ జీవో 35కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి జీవోను సస్పెండ్ చేయించిన సినిమా థియేటర్ల యాజమాన్యాలపై వైసీపీ ప్రభుత్వం ప్రతికార చర్యలకు పాల్పడుతుంది. రెండు రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లప
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమ�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 95 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడ�
తిరుపతి : టీటీడీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత మెరుగైన ఉద్యోగ భద్రత కోసం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారె
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ సీఈవో గంటా సుబ్బారావు ఈరోజు జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యారు. సుబ్బారావు తరుఫున న్యాయవాద రామకృష్ణ ప్రసాద్ విజయవాడ అవి
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
అమరావతి: ఏపీలోని గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ�
అమరావతి : నాయకుల వ్యవహారం వల్ల పార్టీకి కలిగే నష్టాన్ని వివరించినందుకు ఆగ్రహించిన మంత్రి బాలినేని అనుచరులు ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను వెంటాడి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూ