Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగినకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
Student | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లాలోని వత్సవాయి మండలం కన్నెవీడు
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన
అమరావతి: ఏపీలో రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు వైద్యార్యోగ శాఖ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి . ఉద్యోగుల సమ్మెలో భాగంగా తమ డిమాండ్ల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల�
అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామ�
అమరావతి : గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు మంత్రి కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నా సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. క్యాసినో వ్యవహారంలో దాదాపు 5వంద
Treasury | ఆంధ్రప్రదేశ్లో ట్రెజరీ కార్యాలయాలు నేడు కూడా పనిచేయనున్నాయి. కొత్త పీఆర్సీ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
AP Covid Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,573 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో ముగ్గురు మృతి చెందగా.. కొత్తగా 9,445 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో
అమరావతి : హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రం�
Srikakulam | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిల్లాల నోటిఫికేషన్పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి . అధికార పక్షంతో సహ పలు రాజకీయ పక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కడప జిల్లా రాజంపేట పార్లమెంట�