అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన వన్టైం సెటిల్మెంట్(ఓటీఎస్) పథకానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల
అమరావతి : గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 137 మందికి పాజిటివ్గా తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒకరు మరణి�
తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ స
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33,050 వేల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావర�
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురుమరణించారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చనిపోయారని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో క�
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతు�
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�