Three Killed in Andhra Pradesh | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటలో కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారని వైద్యాధికారులు వెల్లడించిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు. కాగా �
సినిమా, థియేటర్ల వ్యవస్థపై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రంగాలను అణచివేస్తూ వారందరికి జీవనోపాధి లేకుండా చేయొద్దని అన్నారు హీరో సిద్ధార్థ్. టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్�
ap cm Jagan Review on cyclone Jawad | ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రకు జవాద్ తుఫాను ముప్పు నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివ�
అమరావతి : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విశాఖలోనో కలెక్టరేట్లో ప్�
అమరావతి : అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అది తుపానుగా మారే అవకాశం ఉందని తెలియజేస�
తెలుగు రాష్ర్టాల్లో విస్తరణ బాటలో బ్యాంకిట్ హైదరాబాద్, నవంబర్ 30: ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ బ్యాంకిట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బలోపేతం కావడానికి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో లక్షకుపైగా కి�