AP High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్
Omicron | ఆంధ్రప్రదేశ్లో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రి�
అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోనుకారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, కక్ష సాధింపు ధోరణిలు ఎండగట్టేందుకు ఈనెల 28న బీజేపీ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు , బీజేపీ రాష్
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యుల్లోని ఇద్దరిని అరెస్టు చేయగా మరో నల్గురు కోసం గాలిస్తున్నారు. రెండురో
అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల వి
అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. 50శాతం ఎక్స్ట్రా ఛార్జీలతో 1266 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యేక బస్�
Vizag Steel Plant | విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో ఒ
తెలుగు ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగా ఎంత పైకి ఎదిగినా మాతృభూమిని మర్చిపోను ఏపీలోని సొంత గ్రామానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఘనస్వాగతం పలికిన స్థానికులు.. సంబురాలు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూర�
అమరావతి : పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ధర్నా చేస్తున్న రైతులకు, అడ్డుకున్న పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని తాండవ చక్కెర ఫ్యాక్టరీ వద్ద చోటు చేస�
అమరావతి : కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్గా భా
అమరావతి : తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు . సీజేఐగా బాధ్యతలు తీసుక�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ స�