అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ గురువారం చర్చించే అవకాశముంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంత�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఒకరికి, ప్రకాశం జిల్లాలో ముగ్గురికి కొత్త వేరియంట్ను గుర్తించారు యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దర
అమరావతి : ఉద్యోగ సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నెలరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ, ఫిట్మెంట్తో పాటు 71 సమస్యల పరిష్కారంపై కొనసాగుతు�
అమరావతి : అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు బోల్తాపడింది. త�
అమరావతి : విశాఖ తీరంలో రింగు వలల వివాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ఇరువర్గాలు 6 బోట్లను ధ్వంసం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే . ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరగకము�
YS Sharmila | హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. షర్మిల స�
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల ఆచూకీ కోసం రెండో రోజు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలను చేపట్టారు. విహార యాత్రకు వచ్చిన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి �
అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వ�
అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జ�
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ మహిళా వాలంటీర్ సమీపంలో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన 12వ వార్డు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్ర
Minister Balineni | కుల, మతాలతో రాజకీయాలు చేయడం మంచిదికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీతోపాటు ప్రతి పార్టీ మత సామరస్యాన్ని పాటించాలని కోరారు