అమరావతి : తెలుగుదేశం పార్టీకి చెందిన వంగవీటి రాధాకు కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా హైదరాబాద్లోని �
Sagar canal | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల వద్ద మంగవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాగర్ కుడికాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది
టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్ల�
చెన్నై : రూ 10 కోట్ల విలువైన 20 టన్నుల ఏ గ్రేడ్ స్మగుల్డ్ ఎర్ర చందనం దుంగలను తమిళనాడు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మధురై-ట్యుటికోరిన్ జాతీయ రహదారిలో పూడూర్ పందియపురం టోల్ప్లాజా సమ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయ
ప్రత్యేక రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే.. తెలంగాణ ఊళ్లకు ఒక్కటీ లేదు తెలంగాణపై రైల్వేశాఖ వివక్ష ఆదాయం రావటంలేదని సాకు శబరిమల రైళ్లపైనా అదే వైఖరి మండిపడుతున్న ప్రయాణికులు పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భం
ఢిల్లీలో ప్రత్యక్ష సమావేశం బదులుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న హోంశాఖ రెండు రాష్ట్రాలకు ఎజెండాను పంపించిన కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఎగవేసే పన్నాగం సింగరేణితోపాటు హైదరాబాద్ భూములప�
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో 7 ఆసుపత్రుల్లో ఎల్.పి.ఎం యూనిట్లను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గతంలో 8 యూనిట్లను ప్రారంభించామని, నరసన్నపేట, టెక్కలి, పాలకొ
అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
అమరావతి : ఏపీలోని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యత�
అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రా�