అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగ�
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దారుణం జరిగింది. ఈ ఘటనలో తండ్రి తాతూరి బంగార్రాజు తన పదేళ్ల కుమారుడికి విషమిచ్చి, ఆ తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థాని
అమరావతి: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)విచారణాధికారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈరోజు విచారణకు హజరుకాలేక పోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఆ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవుల అనంతరం యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే కొవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో సంక్�
అమరావతి: ఆంద్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. దీంతో సామాన్యులేకాకుండా పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబ�
AP New Corona Cases | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కొవిడ్ కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా ఒకరు మృతి చెందారు. తాజాగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైన రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు సమర సంక్రాంతి పేరిట నిరసనలు నిర్వహిస్తున్నారు. శన
అమరావతి : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని మదనపల్లె గ్రామీణం మండలం ఐదో మైలు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
అమరావతి : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడిగాని పల్లికి చెందిన ఓ నిరుపేద మహిళకు సినీ నటుడు సోనూసూద్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను అందించి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ కాన్సెం
తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్ట
అమరావతి : ఏపీలో అమరావతి రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ఐక్యకార్యచరణ సమితి రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. మందడంలో భోగి మంటలు వేసి ప్రభుత్వానిక�
Labourer | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు (labourer) అక్కడికక్కడే మృతిచెందారు.