AP Employees Strike | ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసే వరకు.. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేదని లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం
AP New Districts | ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు సన్నాహాలు చేస్త
AP Covid Update | రోజులు గడుస్తున్నా కొద్ది ఏపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 14,502 కొత్త కేసులు రికార్డవగా.. వైరస్ ప్రభావంతో ఏడుగురు మృతి చెందారు. 24గంటల్లో 4,800 మంది బాధితులు
GRMB Meeting | గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే
South central Railway | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీఆర్ పరిధిలో
ap reports 12926 new covid cases | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైరస్తో
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసిం�
అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహణపై నిగ్గుతేల్చేందుకు గుడివాడకు వచ్చిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి కొడాలి నానికి సంబంధిం
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కొడాలి నాని తన సొంత కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 12,615 కేసులు నమోదు కాగా మరో 5 గురు చనిపోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 2,117, చిత్తూరు జిల్లాలో 2,338 కేసులు అత్యధికంగా నమ
అమరావతి: జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు సీతామ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అన్నానేహా థామస్ ఎంపికయ్యారు. ఆమె ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్�
అమరావతి: తొలిదశలోఅనంతపురంలో, తదుపరి దశలో హిందూపురం, తాడిపత్రి పట్టణాలకు పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సెల�
అమరావతి: ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన అభివృద్ధికార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతిక
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగుల జీతాలు ఏ మాత్రం తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద�