అమరావతి: ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ వెలిసిన ఓ పోస్టర్.. కలకలం రేపుతున్నది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజే పల్లి గ్రామ ప్రజలు ఓ పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటు అడగ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �
gun firing in srikakulam | శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం
ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది . ప్రసుత్తం 36,108 కరోనా యాక్టివ్ కేస�
అమరావతి: ఆర్థిక శక్తి ఉంటేనే ఆత్మవిశ్వాసం వస్తుందని, యువత ఇతరుల ఆర్థిక సహాయం పై ఆధారపడకుండా తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్�
అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపి�
TDP chief Chandrababu Naidu tests Positive covid-19 | కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు వైరస్కు బారినపడ్డారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కొవిడ్ పాజిటివ్గా పరీక్షించా
AP Night Curfew | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ కట్టడికి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి రాత్రి 11 �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,882 మందిని పరీక్షించగా కొత్తగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంల