సినీరంగ సమస్యల్ని చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిపిన భేటీ సంతృప్తినిచ్చిందని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి. గురువారం ఆయన అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి చిత్రసీమ ఎదుర్�
అమరావతి : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ, వ�
PETA | కోడి పందెంలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని జంతు సంక్షేమ బోర్డు ఆదేశించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఆఫ్ ఇండియా
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ హీరో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే విధంగా సీఎం జగన్ మాట్లాడారని చిరంజీవి తెలిపారు. ఈ నేపథ్యంలో పెద�
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ హీరో చిరంజీవి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 9 నుం
అమరావతి : కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే కాలినడక దారిలో వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది . వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి
కేసుల ఉపసంహరణతోనే సమస్యల పరిష్కారం రాష్ర్టాలు విడిపోయిన ఏడేండ్లకు చట్ట సవరణా? సింగరేణి సంస్థలో ఏపీకి వాటాలు ఎక్కడివి? ప్రతి ఇంచు మాదే.. పైసా ఆదాయం ఇవ్వం విభజన సమస్యల పరిష్కారంపై సమావేశంలో ఏపీకి తేల్చి చె�
‘ఏపీలో సినీ వర్గాల గోడును వినిపించుకునే నాథుడు కరువయ్యాడు. టికెట్ల రేట్ల సమస్యలపై సినీ పరిశ్రమ మొత్తం కలిసికట్టుగా చర్చలు జరపాలి. ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి విన్నవించాలి. ఇండస్ట్రీ మొత్తం ఏ నిర్ణయం తీ�
‘సినీ పరిశ్రమలో అందరూ పిరికివాళ్లే ఉన్నారంటూ కొంతమంది ఏపీ రాజకీయ నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వారికి సిగ్గు, దమ్ములేదు. వారికి బలిసింది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇకప
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతం ఏర్పడ�
అమరావతి : విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 11 రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్యతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న 1. 95 శాతం ఉన్న పాజిటివిటి రేటు అమాంతం 11శాతానికి పెర�
అమరావతి : విశాఖపట్నంలో జాతీయస్థాయి 39వ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభయయ్యాయి. ఈ టోర్నిలో 17 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో సంక్రా�
Key remarks by Minister Talsani Srinivas Yadav on film industry | తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినిమా