అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల�
అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామ�
అమరావతి : గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు మంత్రి కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నా సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. క్యాసినో వ్యవహారంలో దాదాపు 5వంద
Treasury | ఆంధ్రప్రదేశ్లో ట్రెజరీ కార్యాలయాలు నేడు కూడా పనిచేయనున్నాయి. కొత్త పీఆర్సీ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
AP Covid Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,573 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో ముగ్గురు మృతి చెందగా.. కొత్తగా 9,445 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో
అమరావతి : హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రం�
Srikakulam | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో భార్య, అత్తను అల్లుడు గొంతుకోసి చంపేశాడు. ఆపై అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జిల్లాల నోటిఫికేషన్పై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి . అధికార పక్షంతో సహ పలు రాజకీయ పక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కడప జిల్లా రాజంపేట పార్లమెంట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్, శ్రీకృష్ణదేవారాయలు, బాలయోగి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణతంత్ర శుభాకాంక్ష లు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోల�
AP New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం మంగళవారం
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
ఆంద్రప్రదేశ్లో కొత్తగా 13819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా నుంచి 5716 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కే�