అమరావతి: ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జంక్షన్లలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేస్తున్నారు. ‘�
అమరావతి: పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ రేపు నిర్వహించనున్న "చలో విజయవాడ"కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్�
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగినకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
Student | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లాలోని వత్సవాయి మండలం కన్నెవీడు
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టేక్కించేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన
అమరావతి: ఏపీలో రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు వైద్యార్యోగ శాఖ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి . ఉద్యోగుల సమ్మెలో భాగంగా తమ డిమాండ్ల