ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన
సినీ పరిశ్రమ పురోభివృద్ధికి అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ తేవడాడినికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రేక్షకులకు, సినీరంగానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ నిర్ణయా
Four killed in accident | ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో క�