ఆంద్రప్రదేశ్లో కొత్తగా 13819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా నుంచి 5716 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటాయి. 24 గంటల్లో 46929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.