దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
ఆరేండ్ల క్రితం తొలిసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కొవిడ్-19 మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తున్నది. ఇప్పటికే భారత్ సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో, అమెరికాలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. భారత్ల�
ఆంద్రప్రదేశ్లో కొత్తగా 13819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా నుంచి 5716 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కే�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే మరణాల
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా అడ్డూఅదుపూ లేకుండా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన ప�