ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
ఆంద్రప్రదేశ్లో కొత్తగా 13819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 12 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా నుంచి 5716 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కే�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజా 16 మంది చనిపోయారు. 3
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా కొవిడ్-19తో 101 మంది మరణించారు. కాగా 21,101 మం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,018 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్-19తో 96 మంది మృతిచెందారు. కాగా 19,177 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుక
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో క�