పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స ఆగ్రహం | జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్
AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,184 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,46,841కు పెరిగింది.
Cyclone Gulab | ‘గులాబ్’పై విపత్తు నిర్వహణ కమిషనర్ సమీక్ష | గులాబ్ తుఫానుపై విశాఖపట్నం జిల్లా అధికారులతో ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నుబాబు సమీక్ష
AP Cabinet | మంత్రివర్గ మార్పులపై మంత్రి బాలనేని కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
Civils 2020 | సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివ�
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో జగన్ కాలికి స్వల్ప గాయమైంది. సాయంత్రానికి కూడా సీఎం కాలు నొప్పి తగ్గకపోవడంతో విశ�
Nellore | ఓ భర్త తన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. ప్రోత్సహించాడు. భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను చిత్రీకరించి ఆమె బంధువులకు వాట్సాప్లో పంపాడు. ఈ
AP CMRF | ఆంధ్రప్రదేశ్ సచివాలయం కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులను గోల్మాల్ అయ్యాయి. ఈ మేరకు ఆ భారీ స్కామ్ను ఏసీబీ గుట్టురట్టు చేసింది. పేదల డాటా సేకరించి, సీఎంఆర్ఎఫ్
ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ వాదన తెలంగాణ నీళ్లలో వాటా కోరడం అన్యాయం సాగర్ ఎగువన నీళ్లు వాడుకొనే హక్కు మాకుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగా�
KRMB | ఏపీ వాదనలు పట్టించుకోవద్దు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.