ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ వాదన తెలంగాణ నీళ్లలో వాటా కోరడం అన్యాయం సాగర్ ఎగువన నీళ్లు వాడుకొనే హక్కు మాకుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగా�
KRMB | ఏపీ వాదనలు పట్టించుకోవద్దు.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై.. ఆయన లేఖలో వివరణ ఇచ్చారు.
చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ అన్నారు. తనపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. ‘మా కుటుంబం గురించి ఏపీ ప్రజలందరికీ తెలుసు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటి చెన్నై బెంచ్లో వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది.
AP New Covid-19 Cases | ఏపీలో తగ్గిన కరోనా కేసులు | ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 1,142 మంది బాధితులు
online cinema tickets system issue | త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవం : సీపీ | గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా వార్తలు అవాస్తవమని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కుప్పంలో చరిత్ర తిరగరాసిన అశ్విని | కుప్పం నియోజకవర్గంలో 23 ఏళ్ల అమ్మాయి చరిత్రను తిరగరాసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోగా ఉన్న కుప్పంలో 1989 నుంచి టీడీపీ మినహా మరో పార్టీ ఎంపీపీ,
సొంతూరులో చంద్రబాబుకు షాక్.. ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత గ్రామంలో షాక్ తగిలింది. నారావారిపల్లెలో ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ�
AP New Corona Cases | ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,174 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా