ర్నూలు జిల్లా కలెక్టర్ ఇటీవల తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా.. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఐఏఎస్ తన కుమారుడిని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో జాయిన్ చేసింది.
ఏపీ హోం మంత్రి తానేటి వనితకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె స్వంత నియోజకవర్గమైన కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఇది తానేటి వనితకు చెదు అనుభవంగా...
గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వల్లనే విపరీతంగా అప్పులు పెరిగిపోయాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. ఏపీ మాత్రమే అప్పులు చేసినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నార�
వివిధ ప్రాంతాల నుంచి చేరవేస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 63 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ మద్యం అంతా గత రెండేండ్లుగా జిల్లాలో సీజ్ చ
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. రెండో రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి...
విశాఖలో విషాదం చోటుచేసుకున్నది. ఆర్కేబీచ్లో ఓ వివాహిత గల్లంతైంది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ గల్లంతు కావడం వారి కుటుంబంలో అంతులేని విషాదం నింపింది.
భారీ వర్షంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరంలో బాధితులను జగన్...
ఏపీ ఈఏపీసెట్-2022 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం...
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-ఏపీ టెట్ హాల్టికెట్లు ఇవాల్టి నుంచి విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్...
కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతున్నది. రామకొండ కొండల సమీపంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. దేవినేని కొండల్లో పులిని చూసిన గొర్రెల కాపరులు విషయాన్ని...