Kalyanamastu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు...
యువ వ్యోమగామి జాహ్నవి దంగేటి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. అంతరిక్ష శిక్షణకు సహాయం చేయాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేశారు.
స్విమ్స్ దవాఖానను దేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటిగా తయారుచేయడంలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో పారా సిబ్బంది పాత్ర కూడా అంతే ముఖ్యమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అన్నారు. పారామెడికల్, టెక్నికల్, ఇతర ఉద్
తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) పరిపాలనా భవనంలోని అన్ని రకాల రికార్డులను డిజిటైజ్ చేసి భద్రపరచాలని అధికారులను టీటీడీ ఎగ్జిక్యూటీవ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు.
పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి,