ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అమరవీరుల వారోత్సవాలు జరిపేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...
ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో...
ఎస్ యానాం వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ పడవలో పది మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు. మత్స్యకారులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ను...