ఒంటరిగా రెక్కీ నిర్వహిస్తాడు.. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా ఎంచుకుంటాడు.. అర్ధరాత్రి వచ్చి నిమిషాల్లో చోరీ చేసి పరారవుతాడు. ఈ దొంగ కన్ను పడిందంటే.. ఆ ఇంట్లోని నగలు మాయం కావాల్సిందే.
జనసేన పార్టీ నుంచి తనను ఎవరూ సస్పెండ్ చేయలేరని చెప్పారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. అంత ధైర్యం కూడా పార్టీలో ఎవరికీ లేదన్నారు. తనకు తాను జనసేన భీష్ముడిగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్స్టర్నల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7,798 కోట్ల సాయం అందించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ హత్యతో గ్రామం ఒక్కసారిగా...
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీ