ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది. ఆగస్టు నెల విశేష పర్వదినాల జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. ఈ బ్యాంకుల్లో నగదు విత్డ్రాయల్స్ప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన బార్ లైసెన్సింగ్ విధానంతో ఖజానా కలకలలాడుతున్నది. బార్ల వేలానికి లెక్కకు మించి స్పందన కనిపించింది. కోట్లల్లో కుమ్మరించి మరీ బార్ల లైసెన్�
రణస్థలం మండలం పరిధిలోని కొవ్వాడ గ్రామంలో ప్రతిపాదిత అణువిద్యుత్ కేంద్రం (ఎన్పీపీ) ఉత్తర కోస్తా జిల్లాల ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని సీపీఎం అభిప్రాయపడుతున్నది. అందుకని తక్షణమే ఈ ప్రతిపాదనను...