శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పురుశైవారితోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు పాల్గొని...
ఇష్టమైన రంగాల్లో లక్ష్యాలు నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చునని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుందని, వాటిని వెల
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్తో విపరీతమైన ముప్పు పొంచి ఉన్నదంటూ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యామ్నాయాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు...
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలని...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.