శ్రీవారి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు...
రాష్ట్రంలో కాపు జాతిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. కాపు నేస్తం అంటూనే కాపులకు అన్యాయం చేయడం కేవలం జగన్కే...
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు సభ్యుల బృందం..