తిరుమల : మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భక్తులు ఆదివారం తిరుమలలోని ఎస్వీబీసీ ట్రస్టుకు ఒక్కొక్కరు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. సురేశ్ అజ్మీర్, సాగర్ అజ్మీర్ అనే ఇద్దరు డీడీలను టీటీడీ ఈవతో ఏవీ ధర్మా రెడ్డికి నాద నీరాజనం వద్ద అందజేశారు. మహారాష్ట్ర నుంచి పీఠాధిపతి రామకాంత్జీ మహారాజ్ పర్భాని పార్లమెంట్ సభ్యుడు సంజయ్ జాదవ్ సమక్షంలో వీటిని అందజేశారు.