పెగడపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల పద్మశాలి సంఘం భవనం మిగులు పనులకు సంబందించి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తూ, శుక్రవారం రష్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పద్మశాలి సంఘ �
మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సబి తా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నా రు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గూల్లో ఉన్న మాతృదేవో భవ అనాథాశ్రమ భవన నిర్మా�
అమ్మ మరణించినా... ఆమె కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని అమ్మ కళ్లను మట్టికో... నిప్పుతో ఆర్పించకుండా.. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించడానికి మృతురాలి కుటుంబం నేత్రదానం చేసి అందరికీ స్ఫ
జైపూర్ మండలంలోని ఫానూర్ గ్రామంలోని వేలాల మల్లన్న ఆలయ అభివృద్ధికి సారంగాపూర్ మండల తాజామాజీ ఎంపీపీ కోల జమున-శ్రీనివాస్ రూ.50వేలు ఆలయ అధికారులకు ఆదివారం అందజేశారు. జైపూర్ లోని వేలాల మల్లన్న ఆలయాన్ని మాజీ ఎం�
చిగురుమామిడి మండలంలోని రేకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రూ.50 వేల116 చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ అభివృద్ధి కో
మండలంలోని బొంతుపల్లి గ్రామంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు యప్ టీవీ ట్యూరిటో సంస్థలు, వైయూపీపీ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళం అందజేశారు. బొంతుపల్లి గ్రామంలో గురువారం పోచమ్మ తల్లి, భులక్ష్మీ ,మ�
Ayyappa Temple | పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ( Ayyappa Temple ) ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణానికి చెందిన ఆనంద్ జ్యూవెల్లర్స్ రూ. 2,51,116 విరాళాన్నిప్రకటించారు.
IIT Bombay | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే (IIT Bombay)కు చెందిన 1998 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్ వేడుక ఇటీవల జరిగింది. ఇందులో భాగంగా 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు రూ.57 కోట్ల నిధులు సమీకరించారు.
Jogulamba Gadwala | ప్రతి సంవత్సరం తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund)కి విరాళంగా(Donates) ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రశంసించారు. జో�
ప్రపంచ ధనవంతులలో ఐదో స్థానంలో ఉండి, విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుపొందిన వారెన్ బఫెట్ మరణాంతరం తన సంపదలోని 99 శాతం దానం చేయడానికి నిర్ణయించారు. తన హోల్డింగ్ కంపెనీ బెర్క్షైర్ హత్వే, తన మరణానంతర ఉద్ద�
తిరుమల శ్రీవారి ట్రస్ట్కు ఓ భక్తు డు భారీ విరాళం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి టీ బాలసుదర్శన్రెడ్డి బర్డ్ ట్రస్ట్కు రూ.70,07,700 �