Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(Mla Viveka) భారీ విరాళాన్ని(Donation) అందజేశారు.
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు పేరిట ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన
అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతిచెందగా, మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అండగా ఉంటానని హామీనిచ్చ�
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.33 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని హైదరాబాద్కు చెందిన వైద్యుడు మంద రామకృష్ణ బహూకరించారు. 707 గ్రాముల బంగారు కిరీటంలో 35 గ్రాముల అమెరికన్ డైమండ్లు పొదిగి ఉన్నట్ట�
మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఇటీవలి భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచారు. నందిమేడారంలో నష్టపోయిన గంగపుత్రులు, మత్స్యకారులను ఈ నెల 14న పరామర్శించి, ఆదుకుంటామని ఆయన హ�
హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ వియత్నాంకు రెండు లక్షల కొవాగ్జిన్ డోసులు విరాళంగా ప్రకటించింది. హైదరాబాదీ ఫార్మా సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) �
మంత్రి మల్లారెడ్డి | యాదాద్రి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా మంత్రి మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈవో గీత కు అందజేశారు.