అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. మరో 21 మందిని అదుపులోకి...
వచ్చే నెల 16 నుంచి శ్రీవారి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ వైభవోత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం నెల్లూరు నగరంలో వైభవోత్సవాల ఏర్పాట్లను �
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి మెచ్చుకున్నారు. వీటి ద్వారా...
మంగంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది.