ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులకు విద్యుత్ మీటర్లు బిగింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. లోడ్ అంచనా వేసేందుకే బోర్లకు మీటర్లు బిగిస్తున్నట్లు చెప్పు
మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం...
చెస్ ఒలింపియాడ్ టార్చ్కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. టార్చ్ ర్యాలీ తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు...
పారిశుద్ధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే చిరాకు ప్రదర్శించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వరుసగా ఆయనపై ట్వీట్లు విసురుతూ విమర్శిస్తున్నారు. ఇదే వరసలో శనివారం చంద్రబాబుపై మరో ట్�
అభివృద్ధి పనులు చేపట్టడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లా ఉత్తమ పనితీరు ప్రదర్శించింది. ఇండ్ల నిర్మాణం, రోడ్ల పనులు చేపట్టడంలో జిల్లా మొదటి �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను...