పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకున్నది. సోంపల్లి దగ్గర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. బోటులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు...
కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్�
విజయవాడకు చెందిన మహిళ మిసెస్ ప్లానెట్ కిరీటాన్ని దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన అందాల పోటీల్లో విజయవాడ యువతి బిల్లుపాటి నాగమల్లిక ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ కిరీటం కోసం 60 దేశాలకు చెందిన మహి
జగన్ సర్కార్పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బియ్యాన్�
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
త్వరలో తిరుపతి నగరానికి మరో జాతీయ సంస్థ రానున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ అండ్ ఐటీ) త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నది.