పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఎర్రంపేట చెరువులో గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ఒకరి తర్వాత ఒకరు మునిగి ప్రాణాలు విడిచారు.
తిరుమలలో పల్లవోత్సవం వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సహస్రదీపాలంకారసేవ అనంతరం...
నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ (ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ తన పదవి గురించి ...