ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్య్రదినోత్సవాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు...
స్నేహితులతో సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నది. సెల్ఫీ దిగుతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో పడి వాగులో కొట్టుకుపోయి మృతిచెందింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం విస్తరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) కోసం 29 స్థానాలను ఇప్పటికే గుర్తించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై...