ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో స్మార్ట్ టౌన్షిప్లను అభివృద్ది చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) సిద్ధమవుతున్నది. సీఆర్డీఏ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ‘గవర్నెన్స్ నౌ-2022’ అవార్డులను 14 గెలుచుకున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...
తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం కేఎస్ జవహర్రెడ్డి టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. వివిధ పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. పనులు వేగవంత�
ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శనివారుం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో...
ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఒక్క శ్రీశైలం డ్యామ్కే 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనున్నది. ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20 వ తేదీన శంకుస్థాపన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనులను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం...