రాజమండ్రిలోని ధవళేశ్వరం డ్యాం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 25.64 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. దాదాపు 8 రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టినా వరదలతో లంక గ్రామాల్లో...
కొట్టేసిన బైకును అదే బండి యజమానికి అమ్మాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. అడిగినా సాయం చేయని ఈ రోజుల్లో.. అడక్కుండానే సాయం చేసేందుకు ముందుకు వచ్చి మరీ అడ్డంగా...
సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ బడ్జెట్ లెక్కలు ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం శివారులోని ఓ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో గోదాములోని ఫర్నీచర్, పరుపులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో...
ఎన్జీఆర్ జిల్లా మైలవరం పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 46,180 మద్యం బాటిళ్లను ఊరు చివర రోడ్డుపై పడేసి రోడ్డు రోలర్తో తొక్కించారు. ఇవన్నీ ఒక్క మైలవరం మండలం పరిధిలో స్వాధీనం...