నెల్లూరులో వచ్చే నెల 16 నుంచి జరుపతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఉత్సవాలు జరిగే 5 రోజులపాటు...
సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. ఉద్యోగులు , సిబ్బంది సమధర్మ భావనతో...
తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజాదరణ కోల్పోయారని చంద్రబాబు అనడం ఆయనకు చిన్న మెదడు...
ఇస్కాన్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉత్సవాలకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వచ్చే నెల 1 వ తేదీ నుంచి 20 రోజుల పాటు...