రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఆయన కుటుంబాన్ని ఓదార్చి వారికి రూ.10 లక్షల నగదును అందజేసింది. వాలంటీర్ కుటుంబానికి...
జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ ప్రహారి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను బుధవారం ఏపీ మంత్రి అంబటి రాంబాబు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వంకలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయని...
తిరుమల : ఎస్వీ ఉన్నత పాఠశాలను దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, దానికి గురుపూజ దినోత్సవం రోజున నాంది పలకడం సంతోషకరమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పాఠశ�
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విజయవంతంగా చేపట్టేందుకు...
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె సమస్యతో ఆపదలో ఉన్న చిన్నారికి అండగా నిలిచారు. అంతేకాకుండా తన వాహనంలో ప్రతినిధిని ఇచ్చి మరీ పంపి...