సరోగసీ చట్టం–2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం–2021 ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసింది. అదేవిధంగా రాష్ట్ర, జిల్లా అథారిటీలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో...
ఆంధ్రప్రదేశ్లో ‘హ్యాష్గుడ్మార్నింగ్ సీఎంసార్’ క్యాంపెయిన్ను జనసేన చేపట్టింది. ఈ హ్యాష్ట్యాగ్తో ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు జనసేన సిద్ధమైంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్లుకు ఆగమోక్తంగా...
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. రుషికేష్లో ఉన్న శ్రీశారదాపీఠంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గోదావరి నిండు కుండలా ప్రవహిస్తున్నది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తడంతో...
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ అవసరం ఇతర పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువగా ఉన్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలే అదనుగా విభజన హామీలపై...
నెల రోజులకుపైగా అటు ప్రజలను, ఇటు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి.. తాజాగా బౌలవాడలో ప్రత్యక్షమైంది. ఈ గ్రామంలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపింది. పులి దాడి చిత్రాలు...