విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ బుధవారం ఉదయం పవిత్ర చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. రుషికేష్లో ఉన్న శ్రీశారదాపీఠంలో...
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు...
భారీ మొత్తంలో వరద నీటి ఇన్ఫ్లోతో పోలవరం ఈ ఏడాది చరిత్ర సృష్టించింది. గత శతాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా పోలవరానికి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్నది.
ప్రస్తుతం సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానని, తనకు భద్రత ఉపసంహరించుకోవడంపై రెండ్రోజుల్లో సంచలన విషయాలు బయటపెడతానని టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. కోర్టు విచారణకు కార్యదర్శి హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.