ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని...
తమ పార్టీ ప్లీనరీ విజయవంతమైందని వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవడాన్ని ఏపీ సీపీఎం శాఖ విమర్శించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలో కనీసం ఒక్క ప్రజాసమస్యపై అయినా చర్చించకపోవడం.. వారికి ప్రజల పట్ల ఉన
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంఓ అధికారులు జగన్ పర్యటనను ధ్రువీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ముగిసింది. ఈ దీక్షలను తిరుమలలో 16 రోజుల పాటు చేపట్టారు. ఆదివారం సాయంత్రం మ
రాజమండ్రిలోని 42వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రాజమండ్రిలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం, ఏపీ ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు.
వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఆయన అనుచరులు గట్టి షాకిచ్చారు. ఆయన ముఖ్య అనుచరులు ఇద్దరు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అంతటితో ఊరుకోకుండా కొడాలి నానిపై...