టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించిన మీదట త్వరలో తిరుపతిలో దివ్వ దర్శనం టోకెన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తామని ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. జూలై 7వ తేదీ సెప్టెంబర్ నెలకు సంబంధ�
పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో ఈ కేసులో ఉన్న అధికారుల అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. తాజాగా మరో నలుగురు అధికారులను...
కోడి కత్తి కేసులో నిందితుడి తల్లి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు లేఖ రాసింది. వెంటనే తగు చర్యలు తీసుకుని తన కుమారుడిని విడుదల చేసేలా చూడాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన జీఓ నంబర్ 117 ను తక్షణమే ఎత్తివేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రతిపక్ష టీడీపీతోపాటు ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి..
వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన
దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు...
ఇవాళ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నది.
నెల్లూరు జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తొలిసారిగా ఈ ఉత్సవాలను..