తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 8,11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చంద్రబాబు ధరించిన ఉంగరం అందరి దృష్టిని ఆకర్శించింది. ఎడమ చేయి చూపుడు వేలుకు హైటెక్ ఉంగరం కనిపించడంతో కార్యకర్తల్లో ఆసక్తి కలిగింది. వయసు పెరిగే కొద్దీ జ్యోతిషాన్ని నమ్మి ఉంగరం ధరించారేమో నన్న అనుమానం �
తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నది.
ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం పులివెందులులోని ఏపీకార్ల్లో న్యూటెక్ బయోసైన్సెస్కు ఆయన శంకుస్థాపన చ�
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జయంతి రోజున శుక్రవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయిన్నారు.
వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని మైదానంలో రేపటి నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు...
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. ఐదు రోజుల క్రితం సముద్రంలో నలుగురు మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లుగా వారివారి బంధువులకు ఫోన్లో సమాచారం అందించారు.
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతున్నది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూ లైన్లో..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించినట్లు ఆ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం డా
శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. పవిత్రోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బుధవారం ఆవిష
సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 7వ తేదీ విడుదల చేయనుననారు. ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది