శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవగా.. ఆలయ వేద పండితులు ఉత్సవమూర్తులకు ఊరేగించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహణకు న్యాయవాది వై కోటేశ్వరరావు (వైకే) ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప�
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపితే.. ఇతర చిన్నారులకు ఆదర్శం�
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో గత కొన్నాళ్లుగా శ్రీవారి కల్యాణాలను జరుపుతున్నారు.
సికింద్రాబాద్లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పాలన అందించే వీలున్నదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ జనరల్ సంత�
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో
రాజోలు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు రాజీనామాలు సమర్పించగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధానిలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్ర
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాహుకేతు పూజలు నిలిపివేసిన సమాచారాన్ని భక్తులకు అందజేయడంలో విఫలం కావడంతో...