ఒంగోలు గాంధీరోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఎంఎస్ఎంఈ శాఖ ప్రారంభమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నిధు సక్సేనా వర్చువల్గా ప్రారంభించారు.
తమకు కేటాయించిన 300 ఎకరాల ఇండ్ల స్థలాన్ని త్వరగా ఇప్పించాలని టీటీడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించినా భూమి అప్పగించలేదని వారు కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కోరారు. విభజన కారణంగా తమ రాష్ట్రం విపరీతంగా నష్టపోయిందని, ఆ మేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని ఆ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ యోధుడి కుమార్తె అయిన 90 ఏండ్ల వయసున్న పసల కృష్ణ భారతిని కలుసుకున్నారు. ఆమె పాదాలను తాకి ఆశీస్సులు తీ�
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే.. వైసీపీ తమ పార్టీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసే పని చేపట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు...
తిరుమల కొండపై వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని అన్ని కంపార్ట్మెం�
ఇటీవల జిల్లాలో జరిగిన కేజీన్నర బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి కేజీన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణించేప్పుడ�
దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. నిద్ర ముంచుకు రాగానే అక్కడే పడుకుని నిద్రపోయాడు. పడక గదిలో నుంచి గురక శబ్ధం రావడంతో మేల్కొన్న ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.