మచిలీపట్నం మండలం గారాలదిబ్బ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీకి చెందిన ఒడుగు నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఒడుగు నాగరాజు మృతదేహంతో వైస�
ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద అలవులపాడు గ్రామంలో ఉన్న వెయ్యేండ్ల నాటి దుర్గా శిల్పాన్ని రక్షించాలని ఏపీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా�
ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక రైళ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08933) జూల�
రానున్న రెండు రోజుల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్ 2022 ప్రారంభమైంది. తొలుత ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 సెషన్లలో ఈ నెల 8 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారుగా డాక్టర్ వాసుదేవ రెడ్డి ఆర్ నలిపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఎన్నారై వైద్య వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు...
వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి...