వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచే సత్తా మనకున్నదని, ఆ దిశగా మనమంతా పనిచేయాలని పల్నాడు జిల్లా ఇంఛార్జీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు సూచించారు. ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలని...
గత 30 ఏండ్లుగా సేవలందిస్తున్న పినాకినీ ఎక్స్ప్రెస్ రైలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1 పై కేకు కోసి మరీ రైలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు...
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడారని ఆరోపించారు. అంతలా ప్రలోభపెట్టినా వారి పార్టీలోకి వెళ్లకుండా...
ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రాజమండ్రిలో ఒక వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్ ద్వారా ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు చర్యలు...
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతిలో గత 10 రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. భక్తులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు...
తెనాలి మండలం పరిధిలోని ఓ గ్రామంలో అనుమానిత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. ఇప్పటికే ఓ 14 ఏండ్ల బాలికను బలిగొనగా.. పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతలో దవాఖానాలో చికిత్స...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన�
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఏపీ సీపీఎస్) ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 24న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు...