అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బు మాయం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని ఆగ్రహం వ్యక్�
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు వెలువరించింది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని, సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని....
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పలమనేరు నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది కూడా ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే రోజూ ఏదో ఒక అబద్ధం చెప్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండ�
వారం క్రితం అనంతపురం జిల్లా రాయచోటిలో.. రెండు రోజుల క్రితం తిరుపతిలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయగా.. ఇవాళ ఏలూరు పోలీసులు కూడా ఆ పని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.80 �
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) లో తెలుగు రాష్ట్రాలు అదరగొడ్తున్నాయి. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏడు రాష్ట్రాలను అగ్రగామిగా కేంద్రం ప్రక�
నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ53 సిద్ధంగా ఉన్నది. ఇవాళ సాయంత్రం 6.02 గంటలకు ఆకాశంలోకి టేకాఫ్ చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్
అవినీతికి పాల్పడిన కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్సన్ వేటు పడింది. అవినీతికి పాల్పడటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈ నలుగురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అంతర్గత విచా�