ప్లీనరీ సమావేశాలకు ముందుగా వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను బుధవారం నియమించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో
ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గర్భిణులు, బాలింతలకు అందజే�
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రూ.72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేయగా.. తాజాగా తిరుపతి పోలీసులు రూ.68 లక్షల విలువైన...
విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా...
ప్రజా సమస్యలను ఆలకించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రజల నుంచి జనసేనాని వినతులు...
సమాజ ప్రయోజనాల కోసం ఆధునిక శాస్త్రం, ప్రాచీన వేద శాస్త్రాల విజ్ఞానాన్ని కలపాల్సిన అవసరం ఉన్నదని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు. ఆధునిక యుగ శాస్త్రాలకు సంబంధించిన వేదాల్లో పొందుపరిచిన అ�