మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రకు తెరలేపారని సీఎం జగన్ బంధువైన బాలినేని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలే కొందరు తనను టార్గెట్ చేశారని, వారు ఎవర�
ఏలూరు టూ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఓ రౌడీ షీటర్ బర్త్డే వేడుకను పోలీస్ స్టేషన్లో జరిపారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. �
పలమనేరు మండలం పరిధిలోని గుండుగల్లు గ్రామంలో నూతన సచివాలయం కాంప్లెక్స్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సచివాలయం కాంప్లెక్స్ను రూ.40 లక్షల నిధులతో నిర్మించారు. అదేవిధంగా రూ.21.98 లక�
బైక్ సైలెన్సర్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్న బైక్ సైలెన్సర్ కలిగిఉన్న వాహనాలను పోలీసులు పట్టుకుని ధ్వంసం చేశారు. ఒకేరోజు దాదాపు 630 బైక్ సైలెన్సర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవుడి మన్యాలను లీజ్కు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.
విశాఖపట్నం వాసులకు ఇగ్లూ థియేటర్ అనే మరో సినిమాటిక్ అనుభవం అందుబాటులోకి రానున్నది. ఇగ్లూ సినిమా థియేటర్ తొలుత తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణం సమీపంలోని రాజారాంపల్లెలో ఏర్పాటైంది. దానిని ఆదర్శంగా
సత్తెనపల్లి మండలం కోమెరపూడకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. హెలీప్యాడ్ వరకు ఆమెను పోలీసులు అనుమతించలేదు. దాంతో అలకబూనిన ఆమె..