నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. రెండు వర్గాలు ఘర్షణకు దిగారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. బోరు బావి వద్ద ఓ వర్గానికి చెందిన బాలుడు...
కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 24 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయగా , మ�
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి విజయం సాధించారు. అంతా అనుకున్నట్లుగానే వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయడంఖా మోగించారు. ఈ ఎన్నికలో గౌతమ్రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత జరిగి మూడేండ్లు అవుతుండటంతో.. నిరసన తెలిపేందుకు మరోసారి టీడీ
జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్టియర్లో చేరిన విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనను బాధిత విద్యార్థి స్నేహితుడొకరు.. అధికారుల దృష్టికి తీసు�
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వార�
కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)తో జతకట్టింది. భారతదేశం అంతటా డ్రెడ్జింగ్, ఇతర సముద్ర కార్యకలాపాల ద్వారా ఫిషింగ్ హార్బర్లు, రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరులన�
విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 500 రోజుల మార్క్కు చేరుకున్నది. విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు వీఎస్పీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు గ�
శ్రీరామ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఆటగాళ్ల వేలం విశాఖపట్నంలో నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేలం పాటను నిర్వహించి 120 మంది స్థానిక క్రికెటర్లకు అవకాశాలు కల్పించారు. వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐ�